మహాజన్ సంపర్గ్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ మణెమ్మ  

మహాజన్ సంపర్గ్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ మణెమ్మ  

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : నియోజకవర్గం బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో మహాజన్ సంపర్గ్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ మణెమ్మ  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గృహలక్ష్మి కింద రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలను అయోమయంలో పడేసింది దరఖాస్తు గడువు పదో తారీకు తో ముగుస్తుందని ప్రజలు తండోపతండాలుగా ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు గృహ లక్ష్మీ గడువు 15 రోజులు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు గ్రామంలో మోడీ పథకాల గురించి వివరించడం జరిగింది ఉచిత బియ్యం కిసాన్ సమ్మాన్ క్రింద సంవత్సరానికి 6000 రూపాయలు మూడు విడుతాలుగా వసస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మల్లికాడి లక్ష్మణ్ సీనియర్ బిజెపి నాయకులు మాజీ సర్పంచ్ వెంకటయ్య శక్తి కేంద్రం ఇంచార్జ్ వెంకట్ రెడ్డి బూతు అధ్యక్షులు సురేందర్ రాజు లక్ష్మణ్ బీజేపీ నాయకులు బంగారయ్య  ఇంద్రసేనారెడ్డి చిన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు.