ఖమ్మం ఏసిపి గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ ఎస్ కె వి ఆటో యూనియన్ నాయకులు
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 04 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో నూతన ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన పీవి గణేష్ ను మర్యాదపూర్వకంగా బి ఆర్ ఎస్ కె వి ఆటో యూనియన్ నాయకులు ఏసీపి కార్యాలయంలో కలసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలోబి ఆర్ ఎస్ కె విరాష్ట్ర కార్యదర్శి పాల్వంచ కృష్ణ , నాయకులు వేమాల సెల్వరాజ్ షేక్ జానీ మియా , షేక్ సలీం , మేస ఆంజనేయులు చౌదరి వీరేందర్ రెడ్డి కుక్కల రామకృష్ణ నాయుడు ఖాదర్ శేఖర్ నాగేశ్వరరావు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు .