రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
DCM bike accident Janagama national highway

 ముద్ర న్యూస్ పాలకుర్తి:- సూర్యాపేట జనగాం జాతీయ రహదారిపై కొడకండ్ల మండలం మొండ్రాయి విలేజ్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకుల్ని ఈరోజు  మధ్యాహ్నం డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఆ యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.


 సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి గ్రామానికి చెందిన నవీన్ ప్రశాంత్ అనే యువకులుగా గుర్తించబడ్డారు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.