బచ్చన్నపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

బచ్చన్నపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

 బచ్చన్నపేట, ముద్ర: జనగామ జిల్లా బచ్చన్నపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ముసిని వీరయ్య గౌడ్, అధ్యక్షుడిగా తేలుకంటే మురళి (నమస్తే తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా మేకల శ్రీనివాస్ రెడ్డి(ఆంధ్రప్రభ), ఉపాధ్యక్షులుగా తేలుకంటి శ్రీనివాస్ (ప్రజాపక్షం), రెడ్డబోయిన హరికుమార్ (వార్త), మంచాల సంతోష్ కుమార్ (సూర్య), సహాయ కార్యదర్శిలుగా జంగిలి భిక్షపతి (సాక్షి), మల్యాల బాల నరసయ్య (జనం సాక్షి), సందేల సిద్దులు (నవతెలంగాణ), కోశాధికారిగా గంట తిరుమల్ రెడ్డి( వెలుగు), కార్య వర్గ సభ్యులుగా గర్నేపల్లి కర్ణాకార్ (ఈనాడు), తాటి చెట్టు భాస్కర్ (మన తెలంగాణ), పంబాల మల్లేశం(మనం) ఎన్నికయ్యారు.