బైక్ అదుపుతప్పి ఇద్దరు మృతి

బైక్ అదుపుతప్పి ఇద్దరు మృతి

ముద్ర ప్రతినిధి మెదక్: బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన హవేలి ఘనపూర్ మండలకేంద్రం నుండి చౌట్లపల్లికి వెళ్లే దారిలో జరిగింది.

స్థానికుల వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా సజ్జన్‌పల్లి గ్రామానికి చెందిన విజయ్ వీర్(25), పోచయ్య(24)లు చౌట్లపల్లి గ్రామంలో రిసెప్షన్ కు వెళ్తుండగా హవేలి ఘనపూర్ గ్రామం దాటగానే అదుపుతప్పి బైక్ చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.