ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల బాహాబాహీ
![ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల బాహాబాహీ](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643bc91b17d23.jpg)
వికారాబాద్ జిల్లా: తాండూరులో గత రాత్రి జరిగిన శ్రీ భావికీభద్రేశ్వర స్వామి రాథోత్సవ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గీయుల బాహబాహి...
పూజా కార్యక్రమంలో ముందు వరుసలో కూర్చున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ..
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముందు కూర్చునేందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గీయుల యత్నం....
ఎమ్మెల్సీ వర్గీయులు అడ్డుకోవడంతో కాసేపు రెండు గ్రూపుల మధ్య తోపులాట...
వెంటనే స్పందించిన డిఎస్పి శేఖర్ కు సిఐ రాజేందర్ రెడ్డి ఇరువురు వీళ్లను సమదావించడంతో గొడవ సద్దుమణిగింది...
గత సంవత్సరం జరిగిన రథోత్సవ కార్యక్రమంలో కార్పెట్ విషయమై సిఐ రాజేందర్ రెడ్డి తో ఫోన్లో బూతు పురాణాలతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.