ప్రొపెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్  రెడ్డి..

ప్రొపెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్  రెడ్డి..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాలుగు కోట్ల మందిని చైతన్య పరిచి తెలంగాణ ఉద్యమ జ్యోతిగా నిలిచిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ నేడు జయంతి సందర్భంగా మహనీయుని స్మరించుకుంటూ వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన డిసిసిబి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి,ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.