రేవంత్ రెడ్డి కి షాక్ ఇచ్చిన ఈసీ...!
- రైతు బంధు పంపిణి అయిపోయాక పంపిణీ నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు
- రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఈసీ
- ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు రైతు భరోసా ఎలా అమలైందని.. పంపిణి నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు.
- ఎన్నికలు అయిపోయాక రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ఆదేశం
రైతు బంధు పంపిణి అయిపోయాక పంపిణీ నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2024
రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఈసీ
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు రైతు భరోసా ఎలా అమలైందని.. పంపిణి నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు.
ఎన్నికలు అయిపోయాక రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ఆదేశం pic.twitter.com/kp87kRyb8t