ముగిసిన కవిత ఈడీ విచారణ
![ముగిసిన కవిత ఈడీ విచారణ](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6417ee96973ff.jpg)
ముగిసిన కవిత ఈడీ విచారణ. లిక్కర్ స్కామ్లో రెండోసారి కవితను ప్రశ్నించిన ఈడీ. మరి కొద్ది సేపట్లో కవిత బయటకు వచ్చే అవకాశం. 7 గంటలకు పైగా ఆమెను విచారించారు. పలు అంశాలపై విచారించారు. సౌత్ గ్రూప్ లో కవిత పాత్రపై పలు ప్రశ్నలు సంధించారు.
అలాగే.. సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో వ్యాపార సంబంధాలపై ఆరా తీశారు. కవిత, అరుణ్ పిళ్లయ్ని కలిపి విచారించిన ఈడీ అధికారులు. పిళ్లయ్తో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ ఆరా. లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ పాత్రపై కవితను ప్రశ్నించిన ఈడీ.