ముగిసిన కవిత ఈడీ విచారణ

ముగిసిన కవిత ఈడీ విచారణ

ముగిసిన కవిత ఈడీ విచారణ. లిక్కర్​ స్కామ్​లో రెండోసారి కవితను ప్రశ్నించిన ఈడీ. మరి కొద్ది సేపట్లో  కవిత బయటకు వచ్చే అవకాశం. 7 గంటలకు పైగా ఆమెను విచారించారు. పలు అంశాలపై విచారించారు. సౌత్ గ్రూప్ లో కవిత పాత్రపై పలు ప్రశ్నలు సంధించారు.

అలాగే.. సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో వ్యాపార సంబంధాలపై ఆరా తీశారు. కవిత, అరుణ్​ పిళ్లయ్​ని కలిపి విచారించిన ఈడీ అధికారులు. పిళ్లయ్​తో  కవితకు ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ ఆరా. లిక్కర్​ స్కామ్​లో సౌత్​ గ్రూప్​ పాత్రపై కవితను ప్రశ్నించిన  ఈడీ.