కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంత్ రావు రాజ్ కుమార్

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంత్ రావు రాజ్ కుమార్

ముద్ర ప్రతినిది చిన్నం బావి:-కార్య క్రమం లో హనుమంత్ రావు మాట్లాడుతూ త్వరలోనే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం అందజేస్తాం అని చెప్పారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని.హనుమంత రావు తెలియచేశారు *ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు* ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, త్వరలోనే మరో రెండు హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. లక్ష రూపాయల చెక్కుతోపాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం కూడా అందజేస్తామని వెల్లడించారు పెద్దమార్ గ్రామం లో కళ్యాణ లక్ష్మి చెక్కులను D సుకన్య D/o కర్ణం సత్యంబాబు మరియు చక్కెర జయమ్మ D/o చకేర బాల కిష్ట్ లకు చెక్కులను అందచేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దమర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రావు, బాగ్గరి నరసింహ రెడ్డి ,మాజీ సర్పంచ్ కల్వకోల్ హుస్సేన్ య్యా ,యువ నాయకులు రాజ్ కుమార్ చుక్క రావు మహేశ్వర్ రావు నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు