సీఎం కేసీఆర్ను ఈడీ విచారించింది
![సీఎం కేసీఆర్ను ఈడీ విచారించింది](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640db1a9b1e86.jpg)
సీఎం కేసీఆర్ను ఈడీ విచారించిందని కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆ విషయం బయటకు రాకుండా చేశారన్నారు. దొంగ పాస్పోర్టు కేసు, కేంద్ర మంత్రిగా సహారా స్కామ్ ఉన్నాయన్నారు. వాటిని ఎందుకు విచారణ చేయడంలేదు? వీటిపై బీజేపీ సర్కారు ఎందుకు విచారణ జరపడంలేదు? ఫామ్హౌజ్ కేసు ఎందుకు జాప్యం అవుతోంది? అని ఆయన ప్రశ్నించారు.