రైతు ఉత్పత్తి దారుల కంపెనీని ప్రారంభించిన ఎంపీ అరవింద్.

రైతు ఉత్పత్తి దారుల కంపెనీని ప్రారంభించిన ఎంపీ అరవింద్.

ముద్ర ప్రతినిధి జగిత్యాల: జగిత్యాల మండలం లక్ష్మీపురం గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ,  రైతు పరస్పర సహాయక సహకార సంఘాన్ని నిజాంబాద్ ఎంపీ అరవింద్ ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి, బిజెపి నాయకులు పన్నలా  తిరుపతిరెడ్డి, మదన్మోహన్, డా. ఎడమల సైలేందర్ రెడ్డి , ఉపాధ్యాయ సంఘం నాయకుడు అమర్నాథ్ రెడ్డి, రైతు సంఘం నాయకులు రైతులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.