బిఆర్ఎస్వి అధ్యక్షునిగా ఎండీ.ఉమైర్

బిఆర్ఎస్వి అధ్యక్షునిగా ఎండీ.ఉమైర్

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట:-భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఎన్నికలు సిద్దిపేట పట్టణంలో ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
బుధవారం నాడు 16 వ వార్డ్ లో టౌన్ బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో 16వ వార్డు విద్యార్థి విభాగ కమిటీ అధ్యక్షునిగా ఎండీ.ఉమైర్, ఉపాధ్యక్షుడు జి. అజయ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బర్ల మల్లిఖార్జున్, వార్డ్ ప్రెసిడెంట్ హైమత్ సిద్దిపేట టౌన్ ప్రెసిడెంట్ మహిపాల్ గౌడ్,చందు, సతీష్, శేఖర్,పలు విభాగాల సభ్యులు,ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.