ఫిర్జాధిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ సీ బీ అధికారులు దాడి..

ఫిర్జాధిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ సీ బీ అధికారులు దాడి..

ముద్ర ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో బుదవారం ఏసీబీ అధికారులు దాడి చేసి రూ.20వేలు లంచం తీసుకుంటున్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ జానకిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.కార్పోరేషన్ కు శానిటేషన్ వస్తువులు సప్లై చేసే కాంట్రాక్టర్ దగ్గర నుండి శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో ఏ సీ బీ అధికారులు దాడులు నిర్వహించారు.