ఇందు విల్లాస్ లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
![ఇందు విల్లాస్ లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64737df079927.jpg)
ముద్ర ప్రతినిది, హైదరాబాద్: ఇందు విల్లాస్ లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సినీ రాజకీయ జగత్తులో ఆయన ఒక లెజెండ్ గా మిగిలిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ సినీ యాక్టర్ జేడీ చక్రవర్తి రాష్ట్రపతి అవార్డు గ్రహీత బి.ఎం.రెడ్డి కల్లూరు సత్యనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.