పరేడ్​ గ్రౌండ్స్​కు చేరుకున్న ప్రధాని మోదీ

పరేడ్​ గ్రౌండ్స్​కు చేరుకున్న ప్రధాని మోదీ

సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్స్​కు చేరుకున్న ప్రధాని మోదీ. కాసేపట్లో ప్రజలను ఉద్దశించి ప్రసంగించునున్న ప్రధాని మోదీ. బహిరంగ సభలో మోదీకి స్వాగతం పలికిన కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి.