తెలంగాణలో కాంగ్రెస్​ 80 స్థానాల్లో గెలుస్తుంది

తెలంగాణలో కాంగ్రెస్​ 80 స్థానాల్లో గెలుస్తుంది

మీడియాతో చిట్​చాట్​లో టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి హాట్​ కామెంట్స్ చేశారు.  ఎన్నికలకు ముందు, తరువాత కూడా పొత్తు ఉండదన్నారు.  బీఆర్ఎస్​తో పొత్తు ఉండదని రాహుల్​ క్లియర్​గా చెప్పారన్నారు.  కేసీఆర్​ నుంచి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని చెప్పారు.  తెలంగాణలో కాంగ్రెస్​ 80 స్థానాల్లో గెలుస్తుందన్నారు.  బీఆర్ఎస్​కు 25 సీట్ల లోపే వస్తాయన్నారు. బీజేపీ సింగిల్​ డిజిట్​లో ఉంటుందన్నారు.  నేను ఏ సర్వేలు చూడను. ప్రజలతో ఉన్న అనుబంధమే చూస్తా. ప్రజలతో మాట్లాడిన తరువాతే ఈ విషయం చెబుతున్నా. వార్డు మెంబర్​ ఎన్నికలున్నా మోదీ, అమిత్​ షా వస్తారని అన్నారు.