హైదరాబాదులో ఉగ్రవాదుల లింకులపై దర్యాప్తు ముమ్మరం

హైదరాబాదులో ఉగ్రవాదుల లింకులపై దర్యాప్తు ముమ్మరం

హైదరాబాదులో ఉగ్రవాదుల లింకులపై దర్యాప్తు ముమ్మరం చేశారు. డార్క్​ వెబ్​, రాకెట్​ చాట్​, తీమ్రా యాప్​ల ద్వారా నిందితులు చాటింగ్​ చేశారు. నిందితులు సోషల్​ మీడియాకు దూరంగా ఉన్నారు. సలీం నేతృత్వంలో టార్గెట్​ హైదరాబాద్​ మాడ్యూల్​. మూడు దఫాలుగా హైదరాబాద్​ మాడ్యూల్​. మొదటి దఫాలో మత మార్పిడి చేయడం, రెండో దఫాలో పూర్తిగా ఇస్లాంను నమ్మేలా ప్రత్యేక తరగతుల నిర్వహణ, ప్రసంగాలు ఉంటాయి. మూడో దఫాలో ఆయుధాలు, శిక్షణ ఉంటాయి. భోపాల్​ నుంచి యాసిర్​ ఇచ్చిన ఆదేశాలను హైదరాబాద్​లో సలీం అమలు చేశాడు. మత మార్పిడి ప్రమోషన్​ కోసం యూట్యూబ్​ చానెల్​ ఏర్పాటు చేశారు. 2018లో కీ ఫర్​ రైట్​ పాత్​ యూ ట్యూబ్​ చానెల్​ ఏర్పాటు చేశారు. ఆ చానెల్​లో సలీం భార్య రహేలా ప్రసంగాలు చేసింది.