రెండోరోజూ బీజేపీ ఏపీ ఇన్​చార్జితో పవన్​ భేటీ

రెండోరోజూ బీజేపీ ఏపీ ఇన్​చార్జితో పవన్​ భేటీ

ఢిల్లీలో రెండో రోజూ కొనసాగుతున్న పవన్​ కళ్యాణ్​ పర్యటన. ఈ రోజు రెండోసారి బీజేపీ ఏపీ ఇన్​చార్జి మురళీధరన్​తో భేటీ అయ్యారు.    40 నిమిషాలపాటు కీలక అంశాలపై చర్చించారు. సాయంత్రం అన్ని విషయాలూ చెబుతానన్న పవన్​.