టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్
![టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642ab73f711a5.jpg)
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్. ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు. ప్రధాన నిందితులతో సంబంధాలు, పేపర్ విక్రయాలపై ఆరా. ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు. ఈ నెల 6 వరకు నిందితుల విచారణ.