టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసులో ​ దర్యాప్తు చేస్తున్న సిట్​

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసులో ​ దర్యాప్తు చేస్తున్న సిట్​

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసులో ​ దర్యాప్తు చేస్తున్న సిట్​.  ప్రశాంత్​, రాజేందర్​, తిరుపతయ్యను కస్టడీలోకి తీసుకున్న సిట్​ అధికారులు. ప్రధాన నిందితులతో సంబంధాలు, పేపర్​ విక్రయాలపై ఆరా. ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్న సిట్​ అధికారులు. ఈ నెల 6 వరకు నిందితుల విచారణ.