జగిత్యాల డిఎస్పిగా బాధ్యతలు స్వీకరించిన రఘుచందర్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల డిఎస్పిగా రఘుచందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పి సన్ ప్రిథ్ సింగ్ ను కలిసి పులా మొక్కను అందిచారు. ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడతూ శాంతి బధ్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కటిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.