టిపిసిసి అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రెడ్డి

టిపిసిసి అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిసి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పటేల్ రమేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నందున సంతోషంగా ఉందని ఇన్నాళ్లు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఆదివారంతో పోతుందని అన్నారు.10 సంవత్సరాల కెసిఆర్ నియంత ప్రభుత్వాన్ని పాతర పెడుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రమేష్ రెడ్డి వెల్లడించారు.