పోలింగ్ బూత్ ను సందర్శించిన రేవంత్ రెడ్డి

పోలింగ్ బూత్ ను సందర్శించిన రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పోలింగ్ బూత్ నంబర్ 257లో పిసిసి అధ్యక్షుడు కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి రేవంత్ రెడ్డి పరిశీలించారు. కొడంగల్ లో ఓటు వేసిన అనంతరం ఆయన కామారెడ్డి కి చేరుకున్నారు.  పోలింగ్ కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఓటు వినియోగించుకుంటున్న సభ్యులతో ఆప్యాయంగా పలకరిస్తూ వెనుతిరిగి వెళ్లిపోయారు.