టెన్త్​ ప్రశ్నపత్రం లీక్​ ఘటనలో ముగ్గురిపై   సస్పెన్షన్​ వేటు 

టెన్త్​ ప్రశ్నపత్రం లీక్​ ఘటనలో ముగ్గురిపై   సస్పెన్షన్​ వేటు 

వికారాబాద్​లో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్​ ఘటనలో ముగ్గురు విద్యాశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్​ వేటు వేసింది.   పరీక్ష సెంటర్​ చీఫ్​ సూపరింటెండెంట్​, ఇన్విజిలేటర్​ బందెప్ప (నిందితుడు)తో పాటు మరొకరిపై వేటు పడింది.