టెన్త్ ప్రశ్నపత్రం లీక్ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
వికారాబాద్లో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ ఘటనలో ముగ్గురు విద్యాశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. పరీక్ష సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ బందెప్ప (నిందితుడు)తో పాటు మరొకరిపై వేటు పడింది.