బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి టీడీపీ యత్నం

బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి టీడీపీ యత్నం

 అరెస్ట్ ముద్ర ప్రతినిధి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను కలిసి సమస్యలను తెలుసుకునేందుకు శనివారం యత్నించటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు చాలాకాలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వీరి సమస్యలు పరిష్కరించేందుకు బదులు వారి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.