రాష్ట్రంలో అధికారం చేపట్టేది బీ ఆర్ఎస్ పార్టీ యే

రాష్ట్రంలో అధికారం చేపట్టేది బీ ఆర్ఎస్ పార్టీ యే
  • తాండూరు ఎమ్మెల్యే పైలట్-రోహిత్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలు మన దగ్గర చేస్తాం అంటే మనం నమ్మి మోసపోవద్దు..బీఅర్ఎస్ పార్టీ  మూడవసారి అధికారంలోకి రాబోతుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం ఇస్మాయిల్ పూర్, జలాలపూర్, నిళ్లపల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.