రేపు హుస్సేన్​ సాగర్​ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

రేపు హుస్సేన్​ సాగర్​ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

రేపు హుస్సేన్​ సాగర్​ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు విధిస్తారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆంక్షలు విధిస్తున్నారు. పీవీ విగ్రహం–నెక్లెస్​ రోడ్​–ఎన్​టీఆర్​ మార్గ్​–తెలుగు తల్లి ఫ్లై జంక్షన్​ మార్గంలో వాహనలకు అనుమతి నిరాకరణ.