గొంగిడి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన యువకులు....

గొంగిడి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన యువకులు....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రానికి చెందిన దాదాపు 50 మంది యువకులు సోమవారం నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ మరియు రాష్ట్ర అధ్యక్షులు వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు మెడలో కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య. పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్. జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి. పాలేరు వ్యవసాయం మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు పత్తి వెంకటేష్. పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుతాటి అంజన్ కుమార్. పట్టణ ప్రధాన కార్యదర్శి దయ్యాల సంపత్. నాయకులు జూకంటి వెంకటేష్. సరాబ్ సంతోష్ కుమార్. నాలుగవ వార్డు టిఆర్ఎస్ అధ్యక్షులు సీసా సత్తయ్య. పట్టణ బిఆర్ఎస్వి అధ్యక్షులు బింగి గణేష్. మైనార్టీ నాయకులు ఎండి ఫయాజ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.