అరుణ్ పిళ్ళయ్ బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు
![అరుణ్ పిళ్ళయ్ బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_6479ae679a952.jpg)
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడైన అరుణ్ పిళ్ళయ్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ నెల 8న సాయంత్రం 4 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆయన లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.