అరుణ్​ పిళ్ళయ్​ బెయిల్​ పిటిషన్​పై ముగిసిన వాదనలు 

అరుణ్​ పిళ్ళయ్​ బెయిల్​ పిటిషన్​పై ముగిసిన వాదనలు 

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో నిందితుడైన అరుణ్​ పిళ్ళయ్​ బెయిల్​ పిటిషన్​పై వాదనలు ముగిశాయి. ఈ నెల 8న సాయంత్రం 4 గంటలకు రౌస్​  అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆయన లిక్కర్​ స్కామ్​లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.