పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం | Mudra News

పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం | Mudra News

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: విశాఖ నుండి సికింద్రాబాద్ వస్తున్న రైలు ఘట్కేసర్ బీబినగర్ వద్ద పట్టాలు తప్పింది. అదృష్ట వశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణీకులు వారి గమ్యస్థానాలకు చేరుకొనే ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. S-5 భోగీ వదిలి మిగిలిన రైలు సికింద్రాబాద్ బయలుదేరింది. ప్రయాణీకులు షాక్ కు గురయ్యారు. కొత్త కంపార్ట్మెంట్ కావడం వలన పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నరు.