యాదాద్రి హుండీ ఆదాయం రూ. 1. 83 కోట్లు

యాదాద్రి హుండీ ఆదాయం రూ. 1. 83 కోట్లు

యాదగిరిగుట్ట ,ఫిబ్రవరి 14 (ముద్ర న్యూస్) యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 21 రోజుల హుండి ఆదాయం రూ.1,83,39,667-00 లు వచ్చినట్లు ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు మంగళవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు.

మిశ్రమ బంగారము కిలో : 0-128-000గ్రాములు, మిశ్రమ వెండి కిలో :03-200-00 గ్రాములు.విదేశీ రూపాయలు.:

అమెరికా - 2079 డాలర్లు

యూఏఈ - 25 దిరామ్స్

ఆస్ట్రేలియా -240డాలర్స్

కెనడా -140 డాలర్స్

ఒమాన్ -5 1/2 రియాల్

మలేషియా -50 రింగిట్సు

కువైట్ -20 దినార్స్

న్యూ జిలాండ్ -90 డాలర్స్

బెహరీన్ -1/2 దినార్స్

సూడాన్ -5 పౌండ్స్ 

క్వార్టర్ -22 రియాల్స్ భక్తుల మొక్కుల కానుకల ద్వారా వచ్చినట్లు వివరించారు.