శ్రీ స్వామి వారిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ

శ్రీ స్వామి వారిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ

యాదగిరిగుట్ట ,ఫిబ్రవరి 14 (ముద్ర న్యూస్) యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని మంగళవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిటల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయం మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు .అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు .ఏఈఓ రామ్మోహన్ అభిషేక లడ్డూ ప్రసాదం అందించారు.