శ్రీ స్వామి వారిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ
![శ్రీ స్వామి వారిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63ebca2e97381.jpg)
యాదగిరిగుట్ట ,ఫిబ్రవరి 14 (ముద్ర న్యూస్) యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని మంగళవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిటల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయం మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు .అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు .ఏఈఓ రామ్మోహన్ అభిషేక లడ్డూ ప్రసాదం అందించారు.