10 వేల ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ రాజేష్ రెడ్డి

10 వేల ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా బిజిన పల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో బోయ మన్నేమ్మ  మృతి చెందిన విషయం తెలుసుకున్న డాక్టర్ కుచ్చుకుల్ల రాజేష్ రెడ్డి ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు మీకు ఏ సహాయం కావాలన్నా నా నెంబర్ కి ఫోన్ చేయండి అని చెప్పి ఎలాంటి సహాయమైనా నేను ఉన్నానని మర్చిపోకండి అని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.. కూచుకుల్ల అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.