నూతన కాంగ్రెస్ కార్యాలయం ఏర్పాటు

నూతన కాంగ్రెస్ కార్యాలయం ఏర్పాటు

నాగర్ కర్నూలు జిల్లా : జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి కార్యక్రమం హాజరయ్యారు దీంతో దామోదర్ రెడ్డి పార్టీలో చేరానందుకు ముందుగానే జిల్లా పార్టీ కార్యాలయం ఓపెన్ పాల్గొనడంతో పార్టీ వర్గాల గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, మల్లు రవి సువాసన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.