కరీమాబాద్​ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల నిర్వాకం

కరీమాబాద్​ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల నిర్వాకం

వరంగల్​ జిల్లా కరీమాబాద్​ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల నిర్వాకం. విద్యార్థులతోనే జవాబు పత్రాలు దిద్దిస్తున్న ఉపాధ్యాయులు. 7,9 వ తరగతి జవాబు పత్రాలను 8వ తరగతి విద్యార్థులతో మూల్యాంకనం చేయిస్తున్నారు. సొంత పనుల్లో మునిగిపోయిన టీచర్లు. బయాలజీ పేపర్లు దిద్దుతున్న విద్యార్థిని నిలదీసిన ఓ విద్యార్థి తండ్రి.