శ్రీ శోభకృత్ నామ సం. ఉగాది పండగ సందర్బంగా శ్రీ గంగిరెడ్డి ఖగనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో

శ్రీ శోభకృత్ నామ సం. ఉగాది పండగ సందర్బంగా శ్రీ గంగిరెడ్డి ఖగనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో
  •  అంతరాష్ట్ర వృషభరాజముల పశుబలప్రదర్శన పోటీలు ప్రారంభించిన

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్పీచైర్మన్ బండారి భాస్కర్ ఇటిక్యాల మండలం షేకపల్లి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా ఎంపీపీ స్నేహశ్రీధర్ రెడ్డి, సర్పంచ్ రవీందర్ రెడ్డి, నిర్వహించిన బండలాగుడు పోటీలను ప్రారంభించారు.

అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంత్ రెడ్డి, మాజీ గ్రంథాలయ  చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, పాక్స్ చైర్మన్ రంగారెడ్డి, మాజి మార్కెట్ యార్డ్ చైర్మన్ రాందేవ్ రెడ్డి, అయిజ మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న, మంద శ్రీనాథ్, నతనేల్, మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.