కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఆలేరు మండలం డీలర్స్ 

కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఆలేరు మండలం డీలర్స్ 

ముద్ర ఆలేరు న్యూస్ : సీఎం కెసిఆర్ చిత్ర పటానికి  ఆలేరు మండలం డీలర్లు పాలాభిషేకం చేశారు. రేషన్ డీలర్స్ కమిషన్ క్వింటలుకు 70రూపాయలు నుండి 140కి పెంచాలని అలాగే రేషన్ డీలర్స్ కి హెల్త్ కార్డు లు, రేషన్ డీలర్స్ చనిపోతే వారి స్థానం లో వారి కుటుంబ సభ్యులకు డీలర్ షిప్ ఇవ్వాలని నిర్ణయం పట్ల రేషన్ డీలర్స్ హార్షo వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల శంకర్, మండలం అధ్యక్షులు రోషయ్య మరియు డీలర్స్ పాల్గొన్నారు.