ప్రజా నేత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు- వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య

ప్రజా నేత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు- వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య

ముద్ర, రుద్రoగి: తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండలంలోని ఉమ్మడి మానాల పరిధిలో ఘనంగా నిర్వహించారు.రుధ్రంగి మండల  బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు దెగవత్ తిరుపతి,వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో వివిధ గ్రామాల సర్పంచ్ లు గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు పాల్గొని కేక్ కోసి ఒక్కరికీ ఒకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంత్​రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి,సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు.మానాల గిరిజన తండాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వైస్ ఎంపీపీ.వివిద గ్రామాల సర్పంచులు మంత్రి ప్రశాంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మానాల సర్పంచులు రమణయ్య,మంగిలాల్,మోహన్,ప్యాక్స్ చేర్మెన్ ఎలెటి చిన్నారెడ్డి,వైస్ చేర్మెన్ అంబర్ సింగ్,గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని రాజేశం,గంగాధర్,గజన్ లాల్, రాజు,రవి,రాందాస్ భూపతి,తిరుపతి నరునాయక్, జుల భూమన్న,కోడూరి రమేష్ ,తిక్క భూమన్న, భూమనయక్,తర్య రవి,నాయిని శ్రీనివాస్,పిసరి రవి,మారుతి లస్మయ్యతదితరులు పాల్గొన్నార