ప్రైవేట్ బస్సు సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు

ప్రైవేట్ బస్సు సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ మీదుగా వెళుతున్న 44వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్ కు పరిమితికి మించి 60 కి పైగా ప్రయాణికులను తరలిస్తున్న ఈ బస్సును ఎం వి ఐ హరేంద్ర కుమార్, సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం బస్సును నిర్మల్ డిపో కు తరలించారు.