మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
మహారాష్ట్రలోని ఖోపాలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోయలో ట్రావెల్ బస్సు బోల్తా పడింది. 12 మంది మృతి చెందారు. 25 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు.