అమృత్సర్లో పేలుళ్లపై ఎస్ఎస్జీ దర్యాప్తు
![అమృత్సర్లో పేలుళ్లపై ఎస్ఎస్జీ దర్యాప్తు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6459fa46933d3.jpg)
పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన పేలుడు ఘటనలపై ఎస్ఎస్జీ దర్యాప్తు చేపట్టింది. స్వర్ణదేవాలయం సమీపంలో వరుస పేలుళ్ళు జరిగాయి. కూల్ డ్రింక్ బాటిళ్లలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. స్వర్ణదేవాలయం సమీపంలో ఎన్ఎస్జీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.