అమృత్​సర్​లో  పేలుళ్లపై   ఎస్​ఎస్​జీ దర్యాప్తు 

అమృత్​సర్​లో  పేలుళ్లపై   ఎస్​ఎస్​జీ దర్యాప్తు 

పంజాబ్​లోని అమృత్​సర్​లో జరిగిన పేలుడు ఘటనలపై ఎస్​ఎస్​జీ దర్యాప్తు చేపట్టింది. స్వర్ణదేవాలయం సమీపంలో వరుస పేలుళ్ళు జరిగాయి. కూల్​ డ్రింక్​ బాటిళ్లలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. స్వర్ణదేవాలయం సమీపంలో ఎన్​ఎస్​జీ  బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.