పెండింగ్ బిల్లులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కారు
పెండింగ్ బిల్లులపై సుప్రీం కోర్టును తెలంగాణ సర్కారు ఆశ్రయించింది. 10 కీలక బిల్లులకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపేలా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్వేసింది. సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించిన సీనియర్ లాయర్ దుష్యంత్ దవే. ఈ నెల 27 న విచారణ చేపడతామన్న సీజేఐ.