పెండింగ్​ బిల్లులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కారు

పెండింగ్​ బిల్లులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కారు

పెండింగ్​ బిల్లులపై సుప్రీం కోర్టును తెలంగాణ సర్కారు ఆశ్రయించింది.   10 కీలక బిల్లులకు గవర్నర్​ తమిళిసై ఆమోదం తెలిపేలా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్​వేసింది.   సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించిన సీనియర్​ లాయర్​ దుష్యంత్​ దవే. ఈ నెల 27 న విచారణ చేపడతామన్న  సీజేఐ.