అమెరికా అధ్యక్షుడు బైడెన్​ హత్యకు తెలుగు యువకుడి కుట్ర

అమెరికా అధ్యక్షుడు బైడెన్​ హత్యకు తెలుగు యువకుడి కుట్ర

అమెరికా అధ్యక్షుడు బైడెన్​ హత్యకు తెలుగు యువకుడు  కుట్ర పన్నాడు.     వైట్​హౌస్​ పరిసరాల్లోకి ట్రక్​తో దూసుకెళ్ళిన కందుల సాయివర్షిత్​ అనే యువకుడు. వైట్​ హౌస్​ ముందు బారికేడ్లను సాయి వర్షిత్​  ట్రక్​తో ఢీకొట్టాడు. అతని ట్రక్​పై నాజీ జెండా ఉంది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడి హత్యకు కుట్ర, రాష్​ డ్రైవింగ్​, ఆస్తులు ధ్వంసం కేసులు నమోదు చేశారు. విచారణలో యువకుడు నేరం అంగీకరించాడు. 6 నెలలుగా బైడెన్​ హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపాడు