ఎల్బీ నగర్ క్రాస్ రోడ్డులో ఉద్రిక్త వాతావరణం
హైదరాబాద్: ఎల్బీ నగర్ క్రాస్ రోడ్డులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పనులు పూర్తయినా ఫ్లైఓవర్ ప్రారంభానికి నోచుకోలేదు. సోమవారం లోగా ఫ్లైఓవర్ను ప్రారంభించాలని మేయర్ కమిషనర్కు డెడ్లైన్ పెట్టిన కాంగ్రెస్ నాయకులు. జీహెచ్ఎంసీ ప్రారంభించకుంటే స్థానికులతో కలిసి తామే ప్రారంభిస్తామన్న కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ డెడ్లైన్తో ఫ్లైఓవర్కు ఇరువైపులా పోలీసులు మోహరించారు.