కన్యకా పరమేశ్వరి  విగ్రహ ప్రతిష్టకు హాజరైన బీఆరెస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

కన్యకా పరమేశ్వరి  విగ్రహ ప్రతిష్టకు హాజరైన బీఆరెస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శ్రీ కన్యకా పరమేశ్వరి గుడి నిర్మాణం చేయగా బుధవారం ప్రతిష్ట కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. తన వెంట ఏపీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, మండల బీఆరెస్ వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళి గౌడ్, సీనియర్ నాయకులు పందిర్ల పరశురామ్ గౌడ్, మాధ ఉదయ్ తదితరులు ఉన్నారు