కడియంని కలసిన యూత్ సభ్యులు

కడియంని కలసిన యూత్ సభ్యులు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం     శివునిపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ భూర్ల శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని కలిశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువజన నాయకులు, యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గోరంట్ల యాదగిరి, ఉపాధ్యక్షులు పిట్టల అనిల్, ప్రధాన కార్యదర్శి శాగ సురేష్, సహాయ కార్యదర్శి పిట్టల రాకేశ్, కోశాధికారి భూర్ల రాజశేఖర్, ఆర్గనైజర్ పిట్టల రమేష్, నీల శివలింగం,సభ్యులు దారం నాగరాజ్, రెగుల శ్రీకాంత్, రాకేష్,పిట్టల అజయ్, భూర్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు