రంగారెడ్డి జిల్లాలో మూడు గంటల వరకు 45.83 శాతం పోలింగ్ నమోదు

రంగారెడ్డి జిల్లాలో మూడు గంటల వరకు 45.83 శాతం పోలింగ్ నమోదు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-రంగారెడ్డి  జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల లో  మూడు గంటల వరకు 45.83 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.ఇబ్రహీంపట్నం లో 55.07, , శేరిలింగంపల్లిలో 38.35,  షాద్‌నగర్‌లో 57.89, కల్వకుర్తి లో 60.01,  చేవెళ్లలో 44.75,రాజేంద్రనగర్‌లో 34.50, ఎల్బీనగర్ లో 36.63, , మహేశ్వరం లో  39.47,  శాతం పోలింగ్ నమోదు అయింది.