రంగారెడ్డి జిల్లాలో మూడు గంటల వరకు 45.83 శాతం పోలింగ్ నమోదు
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల లో మూడు గంటల వరకు 45.83 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.ఇబ్రహీంపట్నం లో 55.07, , శేరిలింగంపల్లిలో 38.35, షాద్నగర్లో 57.89, కల్వకుర్తి లో 60.01, చేవెళ్లలో 44.75,రాజేంద్రనగర్లో 34.50, ఎల్బీనగర్ లో 36.63, , మహేశ్వరం లో 39.47, శాతం పోలింగ్ నమోదు అయింది.