మంత్రులకు ఏపీ సీఎం జగన్​ హెచ్చరిక

మంత్రులకు ఏపీ సీఎం జగన్​ హెచ్చరిక

అమరావతి: మంత్రులను  సీఎం జగన్​ హెచ్చరించారు.   మంత్రుల పనితీరును గమనిస్తున్నామని  చెప్పారు.  తేడా వస్తే మంత్రులను మారుస్తానంటూ హెచ్చరించారు. జూలైలో విశాఖకు వెళతామంటూ మంత్రులకు చెప్పారు.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కచ్చితంగా గెలవాలన్నారు.