మంత్రులకు ఏపీ సీఎం జగన్ హెచ్చరిక
అమరావతి: మంత్రులను సీఎం జగన్ హెచ్చరించారు. మంత్రుల పనితీరును గమనిస్తున్నామని చెప్పారు. తేడా వస్తే మంత్రులను మారుస్తానంటూ హెచ్చరించారు. జూలైలో విశాఖకు వెళతామంటూ మంత్రులకు చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కచ్చితంగా గెలవాలన్నారు.