ఎస్సైని కలిసిన బీఆర్ఎస్ నాయకులు

ఎస్సైని కలిసిన బీఆర్ఎస్ నాయకులు

ఇల్లందుకుంట : ముద్ర ప్రతినిధి ఈరోజు ఇల్లందకుంట మండలంలోని బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు సామల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలానికి నూతన ఎస్సైగా విచ్చేసిన రాజ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు తనుగుల తిరుపతి యాదవ్ మర్రివాని పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు ఏనుగు అభిలాష్ రెడ్డి, ఉడుత రత్నాకర్, జుదాటి రాజు, గైకోటి రాజు, కిరణ్, చాతాల రంజిత్, మారపల్లి అనిల్, గణేష్, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.