స్వర్ణం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్ట్గా దీపా కర్మాకర్
![స్వర్ణం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్ట్గా దీపా కర్మాకర్](https://mudranews.in/uploads/images/2024/05/image_750x_6654484c9017b.jpg)
- ఆసియా సీనియర్ చాంపియన్షిప్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్గా దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది.
- మహిళల వాల్ట్ ఫైనల్లో దీప 13.566 పాయింట్ల సగటుతో టాప్లో నిలిచి స్వర్ణం దక్కించుకుంది.
- అయితే 2015లో ఇదే ఈవెంట్లో దీపా కర్మాకర్, ఫ్లోర్ ఎక్సర్సైజ్లో అశిష్ కుమార్ కాంస్య పతకాలు దక్కించుకొన్నారు.