స్వర్ణం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్

స్వర్ణం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్
  • ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. 
  • మహిళల వాల్ట్ ఫైనల్‌లో దీప 13.566 పాయింట్ల సగటుతో టాప్‌లో నిలిచి స్వర్ణం దక్కించుకుంది. 
  • అయితే 2015లో ఇదే ఈవెంట్‌లో దీపా కర్మాకర్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో అశిష్ కుమార్ కాంస్య పతకాలు దక్కించుకొన్నారు.